Thursday, 5 February 2026
  • Home  
  • బుడిగుంటపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా
- అన్నమయ్య

బుడిగుంటపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

కోడూరు మండలం బుడిగుంటపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, తన సతీమణి ముక్కా వరలక్ష్మితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వేదపండితులు ముక్కా దంపతులను పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముక్కా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలి” అని ఆకాంక్షించారు.

కోడూరు మండలం బుడిగుంటపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, తన సతీమణి ముక్కా వరలక్ష్మితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వేదపండితులు ముక్కా దంపతులను పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముక్కా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలి” అని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.