Sunday, 7 December 2025
  • Home  
  • బీహార్లో భాజపా అఖండ విజయంపై పార్టీ శ్రేణుల సంబరాలు
- తిరుపతి

బీహార్లో భాజపా అఖండ విజయంపై పార్టీ శ్రేణుల సంబరాలు

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : భారతీయ జనత పార్టీ బీహార్లో అఖండ విజయం సాధించిన సందర్బంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ…బీహార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతి భారీ స్థాయిలో విజయం సాధించిందని ఈ విజయానికి కారణం బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజారంజకమైన సుపరిపాలన అందించడం అనేది ఒక అంశమైతే, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు చేస్తున్న వికృతచేస్టలు వలన ఎన్డీయే కూటమికి అతి భారీ ఎత్తున 200 పైగా సీట్లతో విజయ దుందుభి మోగించదన్నారు. పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని మోదీ, బీజేపీ జిందాబాద్, ఎన్డీయే కూటమి ఐక్యతా వర్ధిల్లాలి అని నినాదాలతో హోరుతో సంబరాలు నిర్వహించి, ఎన్డిఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ… ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నీన ఎన్నికల సమయంలో ఉగ్రదాడులు జరిపి బిజెపి మీద నెపం వేద్దామనుకున్న ఉగ్ర మూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డందుకు బిజెపి తరుపున బీహార్ ప్రజలకు శ్రీకాళహస్తి అసెంబ్లీ తరుపున ధన్యవాదాలు కోలా ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చిలకా రంగయ్య, పిల్లారు బతినయ్య, గరికపాటి రమేష్ బాబు, సొట్ట సుకుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, మద్దు వాసు యాదవ్, లింగాబత్తిన గోపాల్, కన్నా వెంకటేశ్వర్లు, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, గోవర్ధన్, రవిచంద్ర, బొక్కిసం కిరణ్, గదిపాకుల యతీష్, మారీ, హరీష్, ధనుష్, కృష్ణా రెడ్డి, తులసి, నాని, చెంచురెడ్డి, అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : భారతీయ జనత పార్టీ బీహార్లో అఖండ విజయం సాధించిన సందర్బంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ…బీహార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతి భారీ స్థాయిలో విజయం సాధించిందని ఈ విజయానికి కారణం బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజారంజకమైన సుపరిపాలన అందించడం అనేది ఒక అంశమైతే, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు చేస్తున్న వికృతచేస్టలు వలన ఎన్డీయే కూటమికి అతి భారీ ఎత్తున 200 పైగా సీట్లతో విజయ దుందుభి మోగించదన్నారు. పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని మోదీ, బీజేపీ జిందాబాద్, ఎన్డీయే కూటమి ఐక్యతా వర్ధిల్లాలి అని నినాదాలతో హోరుతో సంబరాలు నిర్వహించి, ఎన్డిఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ… ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నీన ఎన్నికల సమయంలో ఉగ్రదాడులు జరిపి బిజెపి మీద నెపం వేద్దామనుకున్న ఉగ్ర మూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డందుకు బిజెపి తరుపున బీహార్ ప్రజలకు శ్రీకాళహస్తి అసెంబ్లీ తరుపున ధన్యవాదాలు కోలా ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చిలకా రంగయ్య, పిల్లారు బతినయ్య, గరికపాటి రమేష్ బాబు, సొట్ట సుకుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, మద్దు వాసు యాదవ్, లింగాబత్తిన గోపాల్, కన్నా వెంకటేశ్వర్లు, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, గోవర్ధన్, రవిచంద్ర, బొక్కిసం కిరణ్, గదిపాకుల యతీష్, మారీ, హరీష్, ధనుష్, కృష్ణా రెడ్డి, తులసి, నాని, చెంచురెడ్డి, అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.