Tuesday, 9 December 2025
  • Home  
  • బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా గుబ్బల ఫణి కుమార్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా గుబ్బల ఫణి కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గుబ్బల ఫణి కుమార్ని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఐదుగురు డైరెక్టర్లను ప్రకటించింది. ఈ డైరెక్టర్ల జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన ఒకరికి అవకాశం లభించడం విశేషం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గుబ్బల ఫణి కుమార్ని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఐదుగురు డైరెక్టర్లను ప్రకటించింది. ఈ డైరెక్టర్ల జాబితాలో కోనసీమ జిల్లాకు చెందిన ఒకరికి అవకాశం లభించడం విశేషం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.