Monday, 23 March 2026
  • Home  
  • బీజేపీ లో అసెంబ్లీ కన్వీనర్ ల వ్యవస్థ ముగిసింది: అడబాల
- ఆంధ్రప్రదేశ్

బీజేపీ లో అసెంబ్లీ కన్వీనర్ ల వ్యవస్థ ముగిసింది: అడబాల

బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం జిల్లా లో ఉన్న బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, పార్లమెంట్ కన్వీనర్ ల వ్యవస్థ సమయం ముగిసింది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక నుంచి జిల్లా లో ఏ అసెంబ్లీ బీజేపీ కి కన్వీనర్లు, కో కన్వీనర్ లు ఉండరని, ఆ వ్యవస్థ రద్దు అయిందని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం జిల్లా లో ఉన్న బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, పార్లమెంట్ కన్వీనర్ ల వ్యవస్థ సమయం ముగిసింది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక నుంచి జిల్లా లో ఏ అసెంబ్లీ బీజేపీ కి కన్వీనర్లు, కో కన్వీనర్ లు ఉండరని, ఆ వ్యవస్థ రద్దు అయిందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.