పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 :బాలాపూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు రామిడి శేఖర్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, మునగాల ప్రభాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగిన అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో బిజెపి కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్య అతిధీ గా పాల్గొని మాట్లాడతు రాజకీయలలో నైతిక విలువలకు మారుపేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని 6 సం లలో దేశ వ్యాప్తంగా అభివృద్ధిని పునాదులు వేసిన ఘనత వాజపేయ్ కి దక్కింది అన్నారు అజాత శత్రువు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కల్లెం లక్ష్మ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, కొంతం సంపత్ రెడ్డి, రామిడి శేఖర్ ఏ, మునగాల ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, లక్ష్మణ్ రాజు, సంబే రవికుమార్, కమల కుమార్, శశిబాబు, సూర్యప్రకాష్, రామిడి మహేందర్ రెడ్డి, రాజు గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు

బాలాపూర్ లొ ఘనంగా అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 06 :బాలాపూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు రామిడి శేఖర్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, మునగాల ప్రభాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగిన అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో బిజెపి కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్య అతిధీ గా పాల్గొని మాట్లాడతు రాజకీయలలో నైతిక విలువలకు మారుపేరు అటల్ బిహారీ వాజ్ పేయి అని 6 సం లలో దేశ వ్యాప్తంగా అభివృద్ధిని పునాదులు వేసిన ఘనత వాజపేయ్ కి దక్కింది అన్నారు అజాత శత్రువు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కల్లెం లక్ష్మ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, కొంతం సంపత్ రెడ్డి, రామిడి శేఖర్ ఏ, మునగాల ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, లక్ష్మణ్ రాజు, సంబే రవికుమార్, కమల కుమార్, శశిబాబు, సూర్యప్రకాష్, రామిడి మహేందర్ రెడ్డి, రాజు గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు

