పున్నమి న్యూస్ (ఆగస్టు 24) కొత్తగూడెం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నందు ఇల్లందు మండలానికి చెందిన భద్రమ్మ కుటుంబంకు బీమా చెక్కు అందజేశారు. వరస శశికాంత్ గత సంవత్సరం 25/11/2024 నాడు మూడు లక్షలతో పాలసీ తీసుకున్న 9 నెలలోనే గుండెపోటుతో మరణించడం వల్ల నామిని అయినటువంటి భద్రమ్మకి 28,22176/- (28 లక్షలు 22 వేల 176/-) చెక్కు ను 22/08/2025 నా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యమైనది గుర్తు చేసి ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ వెంకట చారి, బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్, డెవలప్మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఉమా శంకర్, రాజశేఖర్, ఏజెంట్లు, వినోద్ కుమార్, రామ్ రాజు, వీరయ్య, రగన్ బాబు, బ్రాంచ్ ఎంప్లాయిస్ నరేష్, శ్రీను, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
పున్నమి న్యూస్ (ఆగస్టు 24) కొత్తగూడెం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నందు ఇల్లందు మండలానికి చెందిన భద్రమ్మ కుటుంబంకు బీమా చెక్కు అందజేశారు. వరస శశికాంత్ గత సంవత్సరం 25/11/2024 నాడు మూడు లక్షలతో పాలసీ తీసుకున్న 9 నెలలోనే గుండెపోటుతో మరణించడం వల్ల నామిని అయినటువంటి భద్రమ్మకి 28,22176/- (28 లక్షలు 22 వేల 176/-) చెక్కు ను 22/08/2025 నా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యమైనది గుర్తు చేసి ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ వెంకట చారి, బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్, డెవలప్మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఉమా శంకర్, రాజశేఖర్, ఏజెంట్లు, వినోద్ కుమార్, రామ్ రాజు, వీరయ్య, రగన్ బాబు, బ్రాంచ్ ఎంప్లాయిస్ నరేష్, శ్రీను, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

