శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావెళ్ళ ముని రాజా నాయుడు అధ్యక్షతన బాదితులకు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధిని అందుకున్నావారు చిన్న కనపర్తి P. రోషన్, రి గుర్రప్ప నాయుడు కండ్రిగ C.రామానాయుడు, శేషమ్మ నాయుడు కండ్రిగ G. జ్ఞాపిక, పూడి చెరుకు నరసింహనాయుడు, గంప మాధవి, వారలకు బొజ్జల బృందమ్మ చేతులమీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్చార్జులు లెక్కల మురళి నాయుడు గారు, బాలాజీ, అడ్వకేట్ కమల్, కనపర్తి వాసు నాయుడు, వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలపతి, భూతి ఇన్చార్జులు శంకర్ నాయుడు, గుత్తా విజయ నాయుడు, సుశేఖర్ నాయుడు, ఎస్సీ సెల్ నాయకులు కొత్త కండ్రిక రాము, వినోదు, గుర్రప్ప , నందిపాటి పరుశురాం, మెరిమి వెంకటసుబ్బయ్య, చీకటి వేణు, ఈడూరు రామయ్య, ఉప సర్పంచ్ కంచిపల్లి రాజేష్, సీనియర్ నాయకులు చోడవరం చంద్రారెడ్డి ,కాసరం భాస్కర్ నాయుడు, దారపునేని ప్రభాకర్ నాయుడు , రమణారెడ్డి, మంగారెడ్డి , మహిళా అధ్యక్షురాలు కనపర్తి రమాదేవి ,రేణుకమ్మ ,సర్పంచ్ మాధవి ,గోగినేని కుమారి, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాదితులకు సి.యం.ఆర్.యఫ్.చెక్కులు అందజేసిన బొజ్జల బృందమ్మ
శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావెళ్ళ ముని రాజా నాయుడు అధ్యక్షతన బాదితులకు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధిని అందుకున్నావారు చిన్న కనపర్తి P. రోషన్, రి గుర్రప్ప నాయుడు కండ్రిగ C.రామానాయుడు, శేషమ్మ నాయుడు కండ్రిగ G. జ్ఞాపిక, పూడి చెరుకు నరసింహనాయుడు, గంప మాధవి, వారలకు బొజ్జల బృందమ్మ చేతులమీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్చార్జులు లెక్కల మురళి నాయుడు గారు, బాలాజీ, అడ్వకేట్ కమల్, కనపర్తి వాసు నాయుడు, వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలపతి, భూతి ఇన్చార్జులు శంకర్ నాయుడు, గుత్తా విజయ నాయుడు, సుశేఖర్ నాయుడు, ఎస్సీ సెల్ నాయకులు కొత్త కండ్రిక రాము, వినోదు, గుర్రప్ప , నందిపాటి పరుశురాం, మెరిమి వెంకటసుబ్బయ్య, చీకటి వేణు, ఈడూరు రామయ్య, ఉప సర్పంచ్ కంచిపల్లి రాజేష్, సీనియర్ నాయకులు చోడవరం చంద్రారెడ్డి ,కాసరం భాస్కర్ నాయుడు, దారపునేని ప్రభాకర్ నాయుడు , రమణారెడ్డి, మంగారెడ్డి , మహిళా అధ్యక్షురాలు కనపర్తి రమాదేవి ,రేణుకమ్మ ,సర్పంచ్ మాధవి ,గోగినేని కుమారి, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

