Thursday, 5 February 2026
  • Home  
  • బషీర్ బాగ్ అమరులకు ఏఐటీయూసీ ఘన నివాళి
- అన్నమయ్య

బషీర్ బాగ్ అమరులకు ఏఐటీయూసీ ఘన నివాళి

ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట పారిశ్రామికవాడలో ఏఐటియుసి త్రివేణి కార్మిక సంఘం గురువారం ఆగస్టు 28, 2000న హైదరాబాద్ బషీర్ బాగ్ లో జరిగిన కాల్పుల్లో అమరులైన కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేస్తూ విద్యుత్ చార్జీలను భారీగా పెంచారని, దానిని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఉద్యమించాయని తెలిపారు.

ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట పారిశ్రామికవాడలో ఏఐటియుసి త్రివేణి కార్మిక సంఘం గురువారం ఆగస్టు 28, 2000న హైదరాబాద్ బషీర్ బాగ్ లో జరిగిన కాల్పుల్లో అమరులైన కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేస్తూ విద్యుత్ చార్జీలను భారీగా పెంచారని, దానిని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఉద్యమించాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.