అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా అమలాపురం శాఖవారి ఆర్థిక సహాయంతో పదివేల రూపాయల విలువగల పూల మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న బ్యాంకు మేనేజర్ వారి సిబ్బందిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వరరావు , మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేరేడి మిల్లి సత్యనారాయణ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యడ్ల లక్ష్మీ దుర్గ, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

బరోడా బ్యాంక్ ఆధ్వర్యంలో పూల మొక్కల వితరణ
అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా అమలాపురం శాఖవారి ఆర్థిక సహాయంతో పదివేల రూపాయల విలువగల పూల మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న బ్యాంకు మేనేజర్ వారి సిబ్బందిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వరరావు , మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేరేడి మిల్లి సత్యనారాయణ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యడ్ల లక్ష్మీ దుర్గ, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

