ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ పాఠశాలలో 10th పరీక్షల విధుల్లో ఉండగా సోమవారం ఉపాధ్యాయుడు గురునాథ్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోమవారం పరీక్షల ఆన్సర్ షీట్లను పోస్టాఫీసు తీసుకు వెళ్తుండగా.. గాంధీరోడ్డులో గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ప్రొద్దుటూరు: గుండెపోటుతో టీచర్ మృతి
ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ పాఠశాలలో 10th పరీక్షల విధుల్లో ఉండగా సోమవారం ఉపాధ్యాయుడు గురునాథ్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోమవారం పరీక్షల ఆన్సర్ షీట్లను పోస్టాఫీసు తీసుకు వెళ్తుండగా.. గాంధీరోడ్డులో గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

