ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి కిడ్నాపైన వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. ఎస్ఐలు అరుణ్ రెడ్డి, రాజు, వెంకటరమణల నేతృత్వంలో మూడు బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. లక్ష్మీరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేస్తూ వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రొద్దుటూరులో వ్యాపారి కిడ్నాప్.. మూడు టీంలు ఏర్పాటు
ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి కిడ్నాపైన వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. ఎస్ఐలు అరుణ్ రెడ్డి, రాజు, వెంకటరమణల నేతృత్వంలో మూడు బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. లక్ష్మీరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ప్రతాప్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేస్తూ వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

