కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం వైఎంఆర్ కాలనీ గురుసాయి అపార్ట్మెంట్లో దారుణం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుండి ఆడుకుంటున్న 8వ తరగతి చరిత కిందపడి మృతి .
“ఎరువుల దుకాణంలో పనిచేస్తున్న తన తండ్రి పొట్టి పార్టీ రామచంద్రారెడ్డి ” .
కేశవరెడ్డి హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న చరిత.



