ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కైలాస క్షేత్రంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ధార్మిక ప్రసంగాలతో ముక్తి మార్గాన్ని సూచించాల్సిన చోట ఆధ్యాత్మిక ప్రవచనాలకు శ్రీకాళహస్తి దేవస్థానం అనుమతులు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. తాము పాలకమండలి ఛైర్మెన్ గా వున్నప్పుడు శుక బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామూల వారి ప్రవచనాలు ఏర్పాటు చేశామన్నారు.ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ ప్రవచనాలను అనుమతి ఇచ్చి ప్రజలలో ఆధ్యాత్మికత పెరిగేలా చేయాలన్నారు.

ప్రవచనాల కు అనుమతి లేదా పరమేశా!అంజూరు తారక శ్రీనివాసులు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కైలాస క్షేత్రంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ధార్మిక ప్రసంగాలతో ముక్తి మార్గాన్ని సూచించాల్సిన చోట ఆధ్యాత్మిక ప్రవచనాలకు శ్రీకాళహస్తి దేవస్థానం అనుమతులు ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. తాము పాలకమండలి ఛైర్మెన్ గా వున్నప్పుడు శుక బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామూల వారి ప్రవచనాలు ఏర్పాటు చేశామన్నారు.ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ ప్రవచనాలను అనుమతి ఇచ్చి ప్రజలలో ఆధ్యాత్మికత పెరిగేలా చేయాలన్నారు.

