ఈ రోజు శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కు ప్రభుత్వం అధునాతన అంబులెన్స్ ను మంజూరు చేసినది.ఈ అంబులెన్సు ను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు.అంబులెన్సు మంజూరు కి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు చూపిన చొరవ అభినందనీయమని తెలిపిన హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది మరియు కమిటి సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అధునాతన అంబులెన్స్
ఈ రోజు శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కు ప్రభుత్వం అధునాతన అంబులెన్స్ ను మంజూరు చేసినది.ఈ అంబులెన్సు ను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు.అంబులెన్సు మంజూరు కి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు చూపిన చొరవ అభినందనీయమని తెలిపిన హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది మరియు కమిటి సభ్యులు పాల్గొన్నారు.

