Sunday, 29 March 2026
  • Home  
  • ప్రధాన కూడల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి : కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్న బాబు.
- ఆంధ్రప్రదేశ్

ప్రధాన కూడల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి : కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్న బాబు.

కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న మద్దిలపాలెం, హనుమంత వాక కూడలిలో పాదచారులు రోడ్డు దాటటానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రెండు కూడల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల జీవీఎంసీ కమిషనర్ ద్రుష్టి సారించి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రెండు వైపుల ప్రకటనలకు అద్దెకు ఇచ్చిన జీవీఎంసీకి ఆదాయం వస్తుందని, జీవీఎంసీ వద్ద నిధులు లేకపోతే కాంట్రాక్టు పద్దతిలో ప్రైవేట్ కి ఇచ్చిన నిర్మించి, మెయింటైనాన్స్ చేసి ప్రకటనల ఆదాయం వారు పొందుతారని, వెంటనే అధికారులు పాదచారుల సమస్య పరిష్కరించాలని చిన్నబాబు విజ్ఞప్తి చేసారు.

కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న మద్దిలపాలెం, హనుమంత వాక కూడలిలో పాదచారులు రోడ్డు దాటటానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రెండు కూడల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల జీవీఎంసీ కమిషనర్ ద్రుష్టి సారించి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రెండు వైపుల ప్రకటనలకు అద్దెకు ఇచ్చిన జీవీఎంసీకి ఆదాయం వస్తుందని, జీవీఎంసీ వద్ద నిధులు లేకపోతే కాంట్రాక్టు పద్దతిలో ప్రైవేట్ కి ఇచ్చిన నిర్మించి, మెయింటైనాన్స్ చేసి ప్రకటనల ఆదాయం వారు పొందుతారని, వెంటనే అధికారులు పాదచారుల సమస్య పరిష్కరించాలని చిన్నబాబు విజ్ఞప్తి చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.