Sunday, 7 December 2025
  • Home  
  • ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.. బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా
- ఖమ్మం

ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.. బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి గత కొన్ని రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయట కి రావద్దు అని అయన కోరారు. ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే లోతట్టు ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రాలకి తరలించాలి అని అధికారులని కోరారు.

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి

గత కొన్ని రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయట కి రావద్దు అని అయన కోరారు. ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే
లోతట్టు ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రాలకి తరలించాలి అని అధికారులని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.