నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఫిర్యాదిదారుల నుంచి 94 ఫిర్యాదులను స్వీకరించారుఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆదేశించారు ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు,సివిల్ తగాదాలు, మొదలగునవి ఉన్నాయి ఫిర్యాదులలో కొన్ని రెండు సెంట్లు స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తామని వెంకటేశ్వర్లు, అశోక్, రమణయ్యలు 3,50,000/- నగదు తీసుకొని స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండని నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ కు చెందిన లక్ష్మీదేవి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు పొన్నాపురం గ్రామానికి చెందిన పసుపుల రూపేంద్ర, నీరజాక్షి నుండి 2024 లో 3.952 స్థలం కొనుగోలు చేయడం జరిగింది. సదరు స్థలాన్ని కొద్ది రోజుల క్రితం శుభ్రం చేసుకున్నందుకు వెళ్లగా రూపేంద్ర నీరజాక్షి మరికొందరు వచ్చి అదనంగా డబ్బులు చెల్లిస్తేనే స్థలం లోకి రాణిస్తాం అని ఆటంకం కలగజేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండని పొన్నాపురం గ్రామానికి చెందిన సత్యవతి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు నేను వ్యవసాయం వలన జీవనం చేయుచున్నాను.నావద్ద జిల్లెల్ల గ్రామానికి చెందిన మద్దిలేటి అను వ్యక్తి సుమారు 40 రోజుల క్రితం పాలు ఇచ్చే ఒక బర్రెను కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళినాడు. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడుగగా నాపై దౌర్జన్యం చేయుచున్నాడు. నాకు న్యాయం చేయండని అయ్యలూరు గ్రామానికి చెందిన వెంకటరమణ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో సర్వే నంబర్ 718/2 నందు మా పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.09 సెంట్ల పొలం కలదు.సదరు స్థలం మాది అనే మహేష్ నాగిరెడ్డి అనువారు మాపై దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారని మాకు న్యాయం చేయండని బేతంచర్ల మండలం గోరుగట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 94 ఫిర్యాదులు
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఫిర్యాదిదారుల నుంచి 94 ఫిర్యాదులను స్వీకరించారుఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆదేశించారు ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు,సివిల్ తగాదాలు, మొదలగునవి ఉన్నాయి ఫిర్యాదులలో కొన్ని రెండు సెంట్లు స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తామని వెంకటేశ్వర్లు, అశోక్, రమణయ్యలు 3,50,000/- నగదు తీసుకొని స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండని నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ కు చెందిన లక్ష్మీదేవి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు పొన్నాపురం గ్రామానికి చెందిన పసుపుల రూపేంద్ర, నీరజాక్షి నుండి 2024 లో 3.952 స్థలం కొనుగోలు చేయడం జరిగింది. సదరు స్థలాన్ని కొద్ది రోజుల క్రితం శుభ్రం చేసుకున్నందుకు వెళ్లగా రూపేంద్ర నీరజాక్షి మరికొందరు వచ్చి అదనంగా డబ్బులు చెల్లిస్తేనే స్థలం లోకి రాణిస్తాం అని ఆటంకం కలగజేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండని పొన్నాపురం గ్రామానికి చెందిన సత్యవతి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు నేను వ్యవసాయం వలన జీవనం చేయుచున్నాను.నావద్ద జిల్లెల్ల గ్రామానికి చెందిన మద్దిలేటి అను వ్యక్తి సుమారు 40 రోజుల క్రితం పాలు ఇచ్చే ఒక బర్రెను కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళినాడు. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడుగగా నాపై దౌర్జన్యం చేయుచున్నాడు. నాకు న్యాయం చేయండని అయ్యలూరు గ్రామానికి చెందిన వెంకటరమణ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో సర్వే నంబర్ 718/2 నందు మా పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.09 సెంట్ల పొలం కలదు.సదరు స్థలం మాది అనే మహేష్ నాగిరెడ్డి అనువారు మాపై దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారని మాకు న్యాయం చేయండని బేతంచర్ల మండలం గోరుగట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

