పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం అరకు పోలీసులు విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అరకులోయ మండలం, యండపల్లివలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిపారు. ఈ పోటీలతో విద్యార్ధులలో పోలీసుల త్యాగాలు మరియు దేశభక్తి పై అవగాహన పెరుగుతుందని అరకు సీఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ జీ గోపాలరావు పేర్కొన్నారు. పోటీలలో మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు

పోలీసు అమరవీరుల దినోత్సవం పై విద్యార్ధినిలకు వ్యాసరచన పోటీలు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం అరకు పోలీసులు విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అరకులోయ మండలం, యండపల్లివలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిపారు. ఈ పోటీలతో విద్యార్ధులలో పోలీసుల త్యాగాలు మరియు దేశభక్తి పై అవగాహన పెరుగుతుందని అరకు సీఐ ఎల్ హిమగిరి, ఎస్ఐ జీ గోపాలరావు పేర్కొన్నారు. పోటీలలో మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు

