పేదలకు ఆహార పంపిణి

0
590

కరోనా వైరస్ వాళ్ళ లాక్ డౌన్ చేయడం వల్ల ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులైన వారికి జంగాల కండ్రిగ యువత 200 మందికి ఆహార పంపిణి చేసింది. ఈ సందర్బంగా గ్రామా యువకులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల అనేక మంది ఆహారం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని తమ వంతు సహాయం చేయాలనీ గ్రామా యువత సంకల్పించి పెదాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో గ్రామా యువకులు కల్పం శివ సాయి, ముత్యాల మల్లయ్య, కోట సతీష్, కోట లింగం పేట రాజశేఖర్, పెళ్లకురు వంశి, షైక్ రహీమ్, షాజహాన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

0
0