ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 10: ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటలో పశువైద్య కేంద్రం పరిధిలోని రావిళ్ళవారి గ్రామా పంచాయితీలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం న్వాహించినట్లు డాక్టర్ క్రిష్ణ మోహన్ రెడ్డి తేలిపారు. ఈ కార్యక్రమంలో ఒక సంవత్రరం లోపు వయసు కలిగిన సుమారు 50 పెయ్య నూడలు ప్రదర్శనలి పాల్గొనగా, పశు వైద్యులు అనిలకుమార్. ఎ. సునీత సుబ్బారావు, తిరుపతి వారు మూడు మేలు రకం దూడలు ఎంపిక చేసి, పాడి రైతులకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు గణేష్ నాయుడు పాల్గొని రైతులందరికి బహుమతులతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందజేయడం జరిగినది.

పేటలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల పంపిణి
ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 10: ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటలో పశువైద్య కేంద్రం పరిధిలోని రావిళ్ళవారి గ్రామా పంచాయితీలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం న్వాహించినట్లు డాక్టర్ క్రిష్ణ మోహన్ రెడ్డి తేలిపారు. ఈ కార్యక్రమంలో ఒక సంవత్రరం లోపు వయసు కలిగిన సుమారు 50 పెయ్య నూడలు ప్రదర్శనలి పాల్గొనగా, పశు వైద్యులు అనిలకుమార్. ఎ. సునీత సుబ్బారావు, తిరుపతి వారు మూడు మేలు రకం దూడలు ఎంపిక చేసి, పాడి రైతులకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు గణేష్ నాయుడు పాల్గొని రైతులందరికి బహుమతులతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందజేయడం జరిగినది.

