ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరులో ముగిసింది ఒక లక్షా నాలుగు వందల సంతకాలను రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారి నేతృత్వంలో సేకరించడం జరిగింది. ఆ సేకరించిన పుస్తకాలన్నింటిని సెంట్రల్ పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

పూర్తయిన కోటి సంతకాల సేకరణ
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరులో ముగిసింది ఒక లక్షా నాలుగు వందల సంతకాలను రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారి నేతృత్వంలో సేకరించడం జరిగింది. ఆ సేకరించిన పుస్తకాలన్నింటిని సెంట్రల్ పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

