ఉదయగిరి మండలం పుల్లాయ పల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నిర్వహించారు ఇంచార్జి హె చ్ ఎం ప్రశాంతి కుమారి అధ్యర్యoలో ముగ్గులు పోటీలు నిర్వహించారు విద్యార్థులుకు సంక్రాంతి విశిష్టతను వివరించారు అనంతరం కోలాటం నిర్వహించి వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులు అందజేశారు



