Sunday, 7 December 2025
  • Home  
  • పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
- Featured

పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

మనుబోలు 17-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల నుంచి మనుబోలు జాతీయ రహదారి మీద వారి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికుల కు ఆహారం లేక ఇబ్బందుల పడుతున్న పరిస్థితిలను గుర్తించి తమ వంతు సాయంగా పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆద్వర్యం లో 200 మంది వలస కూలీలకు సాయంత్రం వేళలో టమోటా అన్నం పంపిణీ చేసారు. జాతీయ రహదారి వెంట వేలుతున్న వలస కార్మికులను మనుబోలు గ్రామాల్లోని ప్రజలు వివిధ రూపాలలో ఆదుకోవడం పట్ల వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మనుబోలు 17-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల నుంచి మనుబోలు జాతీయ రహదారి మీద వారి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికుల కు ఆహారం లేక ఇబ్బందుల పడుతున్న పరిస్థితిలను గుర్తించి తమ వంతు సాయంగా పిడూరు రోడ్ విజ్ఞేశ్వర యూత్ ఆద్వర్యం లో 200 మంది వలస కూలీలకు సాయంత్రం వేళలో టమోటా అన్నం పంపిణీ చేసారు. జాతీయ రహదారి వెంట వేలుతున్న వలస కార్మికులను మనుబోలు గ్రామాల్లోని ప్రజలు వివిధ రూపాలలో ఆదుకోవడం పట్ల వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.