ప్రభుత్వ ఉత్తర్వులు 68 ప్రకారం హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, డిఎం & హెచ్ఓ కు వినతి ఇచ్చారు. హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో పని చేస్తున్న గిరిజనులకు మాత్రమే పదోన్నతి కనిపించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ జానకమ్మ కోరారు.

పాడేరు: హార్డ్ కోర్ ఏరియాలో నియామకాలు, పదోన్నతులు గిరిజనులకే
ప్రభుత్వ ఉత్తర్వులు 68 ప్రకారం హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, డిఎం & హెచ్ఓ కు వినతి ఇచ్చారు. హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో పని చేస్తున్న గిరిజనులకు మాత్రమే పదోన్నతి కనిపించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ జానకమ్మ కోరారు.

