ఎంపియుపి ఉర్దూ స్కూల్ నందు రెండవ రోజు భాగంగా రాయచోటి రెడ్డి కాలనీ చెర్లోపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.జ్యోతి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వం,స్వచ్ఛంద సంస్థలు,విద్యాసంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి అని.చెట్లు నాటడం,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం,నీటి సంరక్షణ వంటి చర్యలు ప్రతి వ్యక్తి తన జీవితంలో అమలు చేయాలి అని.విద్యార్థులు, యువత పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో అవగాహన కల్పించాలి.ఒక చెట్టు నాటితే వంద ప్రాణాలను కాపాడినట్లే అనే నినాదంతో ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు పచ్చదనం అందించగలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి,వెంకటరమణ అధ్యాపకులు మరియు విద్యార్థినిలు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ మన అందరి కర్తవ్యం
ఎంపియుపి ఉర్దూ స్కూల్ నందు రెండవ రోజు భాగంగా రాయచోటి రెడ్డి కాలనీ చెర్లోపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.జ్యోతి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వం,స్వచ్ఛంద సంస్థలు,విద్యాసంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి అని.చెట్లు నాటడం,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం,నీటి సంరక్షణ వంటి చర్యలు ప్రతి వ్యక్తి తన జీవితంలో అమలు చేయాలి అని.విద్యార్థులు, యువత పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో అవగాహన కల్పించాలి.ఒక చెట్టు నాటితే వంద ప్రాణాలను కాపాడినట్లే అనే నినాదంతో ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు పచ్చదనం అందించగలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి,వెంకటరమణ అధ్యాపకులు మరియు విద్యార్థినిలు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

