పున్నమి Daily న్యూస్
ప్రతినిథి:T.Ravinder
ఖమ్మం
మట్టి వినాయకుని వల్ల ప్రధాన ఉపయోగాలు పర్యావరణ పరిరక్షణ మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు సహజమైనవి పర్యావరణానికి హాని కలిగించు వీటిని నిమజ్జనం చేసినప్పుడు ఇవి పంచభూతాలలో కలిసిపోయి కాలుష్యాన్ని నివారించడంతోపాటు పాజిటివ్ ఎనర్జీని యాగాల ఫలితాలను ఇస్తాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు రంగులు రసాయనాలు మెరుపులు లేని మట్టి విగ్రహాలు నీటి వనరులను కలుస్తాం చేయవు మట్టి విగ్రహాలు అధికంగా జీవ అధోకరణం చెందుతాయి అంటే అవి సహజంగా కుళ్ళిపోయి పర్యావరణానికి హాని కలిగించవు మెరుగైన సమాజం కోసం మట్టి విగ్రహాలనే వాడాలని తెలియజేశారు అధ్యక్షుల వారితో సీనియర్ జిల్లా నాయకులు రవీందర్ మరియు జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ కుమార్ వైరా రోడ్ లో ఉన్న షాపులను సందర్శించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు


