శ్రీకాళహస్తి పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ పి.భవానీ ప్రసాద్ కి కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కరీముల్లా వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని యం.యం.వాడ,ది స్కూల్ టర్నింగ్,జయరామరావు వీధి రామ మందిరం,రంగయ్య బడి,పూసల వీధి సచివాలయం,కుమారస్వామి తిప్ప,మసీదు ప్రాంతం,బజారు వీధి,నగిరి వీధి,లాంటి పలు ప్రాంతాలలో తేలిక పాటి వర్షానికి రోడ్లు నీట మునిగి,స్కూలు పిల్లలకు పాదచారులకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి రాబోయే వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు ఆలోచనతో కాలువలలో పేరుకుపోయిన చెత్త చెదారాలు,పూడికను తీసివేయాలని అదే విధముగా కాలువ శుభ్రపరిచేందుకు కాలువలపై ఆక్రమిత బండలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారన్నారు.

పట్టణంలోని మునిసిపాలిటీ కాలువల పై ఆక్రమిత బండలను తొలగించి పూడికలు తీయండి. షేక్ కరీముల్లా
శ్రీకాళహస్తి పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ పి.భవానీ ప్రసాద్ కి కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కరీముల్లా వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని యం.యం.వాడ,ది స్కూల్ టర్నింగ్,జయరామరావు వీధి రామ మందిరం,రంగయ్య బడి,పూసల వీధి సచివాలయం,కుమారస్వామి తిప్ప,మసీదు ప్రాంతం,బజారు వీధి,నగిరి వీధి,లాంటి పలు ప్రాంతాలలో తేలిక పాటి వర్షానికి రోడ్లు నీట మునిగి,స్కూలు పిల్లలకు పాదచారులకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి రాబోయే వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు ఆలోచనతో కాలువలలో పేరుకుపోయిన చెత్త చెదారాలు,పూడికను తీసివేయాలని అదే విధముగా కాలువ శుభ్రపరిచేందుకు కాలువలపై ఆక్రమిత బండలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారన్నారు.

