పలమనేరు జూన్28,2020(పున్నమి విలేకరి) పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని వెంగమవారిపల్లి గ్రామంలో రాత్రి రెండు ఏనుగులు రాజగోపాల్ అనే రైతు పంట పొలాలపై పడి తీవ్ర నష్టం పరిచాయి. ఒక ఎకరా పొలంలో బీర ,టమోటా పంటలను వేసి,మార్కెట్ కు తరలించే దశలలో ధ్వంసం చేసి, లక్ష రూపాయలు నష్టం వాటిల్లేటట్టు చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. తరుచుగా ఈ మధ్యకాలం ఏనుగులు వస్తూనే ఉన్నాయి,పోయిన వారం మేకలనాగిరెడ్డిపల్లిలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది,మండల కేంద్రంలోనే అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో సుమారు ఏడూ ఏనుగులు తిష్ట వేసుకొని అడవిలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
పంట పొలాలపై గజరాజులు దాడులు
పలమనేరు జూన్28,2020(పున్నమి విలేకరి) పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని వెంగమవారిపల్లి గ్రామంలో రాత్రి రెండు ఏనుగులు రాజగోపాల్ అనే రైతు పంట పొలాలపై పడి తీవ్ర నష్టం పరిచాయి. ఒక ఎకరా పొలంలో బీర ,టమోటా పంటలను వేసి,మార్కెట్ కు తరలించే దశలలో ధ్వంసం చేసి, లక్ష రూపాయలు నష్టం వాటిల్లేటట్టు చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. తరుచుగా ఈ మధ్యకాలం ఏనుగులు వస్తూనే ఉన్నాయి,పోయిన వారం మేకలనాగిరెడ్డిపల్లిలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది,మండల కేంద్రంలోనే అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో సుమారు ఏడూ ఏనుగులు తిష్ట వేసుకొని అడవిలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.