Wednesday, 30 July 2025
  • Home  
  • పంట పొలాలపై గజరాజులు దాడులు
- Featured

పంట పొలాలపై గజరాజులు దాడులు

పలమనేరు జూన్28,2020(పున్నమి విలేకరి) పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని వెంగమవారిపల్లి గ్రామంలో రాత్రి రెండు ఏనుగులు రాజగోపాల్ అనే రైతు పంట పొలాలపై పడి తీవ్ర నష్టం పరిచాయి. ఒక ఎకరా పొలంలో బీర ,టమోటా పంటలను వేసి,మార్కెట్ కు తరలించే దశలలో ధ్వంసం చేసి, లక్ష రూపాయలు నష్టం వాటిల్లేటట్టు చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. తరుచుగా ఈ మధ్యకాలం ఏనుగులు వస్తూనే ఉన్నాయి,పోయిన వారం మేకలనాగిరెడ్డిపల్లిలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది,మండల కేంద్రంలోనే అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో సుమారు ఏడూ ఏనుగులు తిష్ట వేసుకొని అడవిలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

పలమనేరు జూన్28,2020(పున్నమి విలేకరి) పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని వెంగమవారిపల్లి గ్రామంలో రాత్రి రెండు ఏనుగులు రాజగోపాల్ అనే రైతు పంట పొలాలపై పడి తీవ్ర నష్టం పరిచాయి. ఒక ఎకరా పొలంలో బీర ,టమోటా పంటలను వేసి,మార్కెట్ కు తరలించే దశలలో ధ్వంసం చేసి, లక్ష రూపాయలు నష్టం వాటిల్లేటట్టు చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. తరుచుగా ఈ మధ్యకాలం ఏనుగులు వస్తూనే ఉన్నాయి,పోయిన వారం మేకలనాగిరెడ్డిపల్లిలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది,మండల కేంద్రంలోనే అటవీ సరిహద్దు ప్రాంతాలు కావడంతో సుమారు ఏడూ ఏనుగులు తిష్ట వేసుకొని అడవిలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.