ఖమ్మం పున్నమి ప్రతి నిధి
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గం ని ఇటీవల బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నాడు ఖమ్మం జిల్లా పర్యటన కి వచ్చిన ఆ పార్టీ నిజామా బాద్ రూరల్ శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ నూతన కమిటీ సభ్యులకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు. నాయుడు రాఘవ రావు, సుదర్శన్ మిశ్రా, దొంగల సత్య నారాయణ, సురేష్, రాజేష్, గుత్త వంశీ, గుత్త వెంకటెస్వర్లు, ధనియాకుల వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు


