Saturday, 19 July 2025
  • Home  
  • నిరుపేద సంచారజాతులకు నాయుడుపేట పోలీసులు నిత్యావసర సరుకులు పంపిణీ.
- Featured

నిరుపేద సంచారజాతులకు నాయుడుపేట పోలీసులు నిత్యావసర సరుకులు పంపిణీ.

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నాయుడుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నకలోళ్లుకు సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎసై దాసరి వెంకటేశ్వరరావు, చేతులు మీదుగా పోలీసులు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోన వైరస్ నియంత్రణ లో భాగంగా లాక్ డవున్ నేపథ్యంలో సంచారాజాతులకు తన సొంత నిధులతో తమవంతు 25 కుటుంబాలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కరోన కర్ఫ్యూ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదని రెండు, మూడు దపాలు తమ వంతు సహాయ సహకారం అందించి వారిని ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రఫీ,సురేష్, రాజ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు

రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నాయుడుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నకలోళ్లుకు సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎసై దాసరి వెంకటేశ్వరరావు, చేతులు మీదుగా పోలీసులు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోన వైరస్ నియంత్రణ లో భాగంగా లాక్ డవున్ నేపథ్యంలో సంచారాజాతులకు తన సొంత నిధులతో తమవంతు 25 కుటుంబాలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కరోన కర్ఫ్యూ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదని రెండు, మూడు దపాలు తమ వంతు సహాయ సహకారం అందించి వారిని ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రఫీ,సురేష్, రాజ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.