ప్రభుత్వ అతిదీ హోదాలో స్వాగతించిన మహా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ అత్మర్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ అత్మర్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ని ప్రభుత్వ అతిదిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలికారు నాందేడ్ లోని శ్రీ గురు గోవింద్ విమానశ్రమoలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజ్య సభ సభ్యులు, శ్రీ అశోక్ చవాన్,ఆయన కుమార్తె శాసన సభ్యురాలు,శ్రీ జయ చవాన్ శాసన మండలి సభ్యులు శ్రీ రాజార్ కర్, జిల్లా కలెక్టర్ శ్రీరాహుల్ తో కలవడం జరిగింది.



