Wednesday, 1 April 2026
  • Home  
  • నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఓపెన్ ప్లాట్ల విక్రయం
- అనంతపురం

నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఓపెన్ ప్లాట్ల విక్రయం

అనంతపురం — పున్నమి ప్రతినిధి నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ పరిధిలోని ఎన్‌హెచ్–65 సమీపంలో ఓపెన్ ప్లాట్లు, డూప్లెక్స్ విల్లాల విక్రయాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని అనుమతులతో కూడిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన లేఅవుట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరసమైన ధరలకు పెట్టుబడి అవకాశంగా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వివరాలకు ఆసక్తి గల వారు నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.

అనంతపురం — పున్నమి ప్రతినిధి

నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ పరిధిలోని ఎన్‌హెచ్–65 సమీపంలో ఓపెన్ ప్లాట్లు, డూప్లెక్స్ విల్లాల విక్రయాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని అనుమతులతో కూడిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన లేఅవుట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరసమైన ధరలకు పెట్టుబడి అవకాశంగా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వివరాలకు ఆసక్తి గల వారు నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.