ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ వారు ఆదివారం 3 k రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్,పీడి మాస్టర్ కిషోర్,యువత పాల్గొనగా యం.జి.యం డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యం పట్ల అవగాహన కోసం ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గుండె యొక్క ప్రాముఖ్యత దాని రక్షణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవగాహన కల్పించడం కోసం ఈ 3 కె రన్ నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.గుండె పదిలంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు రోజులు గంట అయిన నడవాల్సిన ఆవశ్యకత పై ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియ జేయడం జరిగింది

నడకతోనే గుండెకు ఆరోగ్యం
ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని MGM హాస్పిటల్ వారు ఆదివారం 3 k రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్,పీడి మాస్టర్ కిషోర్,యువత పాల్గొనగా యం.జి.యం డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యం పట్ల అవగాహన కోసం ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గుండె యొక్క ప్రాముఖ్యత దాని రక్షణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవగాహన కల్పించడం కోసం ఈ 3 కె రన్ నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.గుండె పదిలంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు రోజులు గంట అయిన నడవాల్సిన ఆవశ్యకత పై ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియ జేయడం జరిగింది

