ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ నంద్యాల జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ”ఈ దీపావళి పర్వదినం నంద్యాల జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరి ఇంట సుఖసంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అన్నారు . ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ సురక్షితంగా, అన్యోన్యంగా ఉంటూ, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని” ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని, ఈ పండుగ చీకట్లను పారదోలి వెలుగును, ఆశను నింపే గొప్ప పండుగ అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు

నంద్యాల జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ నంద్యాల జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ”ఈ దీపావళి పర్వదినం నంద్యాల జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరి ఇంట సుఖసంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అన్నారు . ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ సురక్షితంగా, అన్యోన్యంగా ఉంటూ, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని” ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని, ఈ పండుగ చీకట్లను పారదోలి వెలుగును, ఆశను నింపే గొప్ప పండుగ అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు

