శ్రీకాళహస్తి పట్టణంలో గత నాలుగు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈశ్వరయ్య కాలనీలోని ఇళ్ల పై కప్పులు ఉరుపుల తో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు.వర్షాల కారణంగా ఎటువంటి పనులు లేక 25 కుటుంబాలు ఇళ్లకే పరిమితమైనాయి.ఈ గిరిజ కాలనీ వాసులకు రెండవ వార్డు కేఎం పల్లికి చెందిన దొడ్ల మునిరాజా దాతృత్వంతో సిపిఐ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 50 కేజీలు కూరగాయలు, పిల్లలకు బ్రెడ్లు,బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య,పట్టణ కార్యదర్శి రొడ్డ గోపి,పాడేటి రవి పట్టణ నాయకులు జనార్ధన్,మునిరాజా మహిళా సంఘం నాయకులకు మునెమ్మ,గంగమ్మ,మహిళలు పాల్గొన్నారు.

దొడ్ల మునిరాజ దాతృత్వం గిరిజనులకు కూరగాయలు బ్రెడ్లు,బిస్కెట్స్ పంపిణీ
శ్రీకాళహస్తి పట్టణంలో గత నాలుగు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈశ్వరయ్య కాలనీలోని ఇళ్ల పై కప్పులు ఉరుపుల తో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు.వర్షాల కారణంగా ఎటువంటి పనులు లేక 25 కుటుంబాలు ఇళ్లకే పరిమితమైనాయి.ఈ గిరిజ కాలనీ వాసులకు రెండవ వార్డు కేఎం పల్లికి చెందిన దొడ్ల మునిరాజా దాతృత్వంతో సిపిఐ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 50 కేజీలు కూరగాయలు, పిల్లలకు బ్రెడ్లు,బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య,పట్టణ కార్యదర్శి రొడ్డ గోపి,పాడేటి రవి పట్టణ నాయకులు జనార్ధన్,మునిరాజా మహిళా సంఘం నాయకులకు మునెమ్మ,గంగమ్మ,మహిళలు పాల్గొన్నారు.

