ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లో గల రాజా గోపాల స్వామి ఆలయ భూములు మూడు సంవత్సరాల కౌలు కి గాను 13 ఎకరాల 25 కుంటలు భూమి కి వేలం పాట నిర్వహించడం జరిగింది. రూ 2,41000 కి కాసిపోయిన ఉప్పలయ్య దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ మన్నే రవి ఈఓ శ్రీకాంత్ పూజారి రాము మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు


