Tuesday, 24 March 2026
  • Home  
  • దుర్గమ్మ సేవలో జనసేన నేతలు అలయానికి ₹1.16 లక్షల విరాళం
- ఎన్ టి ఆర్ జిల్లా

దుర్గమ్మ సేవలో జనసేన నేతలు అలయానికి ₹1.16 లక్షల విరాళం

నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు సభ్యురాలు తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఐటీ చైర్మన్ మిర్యాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు కుమార్తె సంహిత, అల్లుడు సాత్విక్‌తో కలిసి మంగళవారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించారు. అమ్మవారి దర్శనా నంతరం వేదపండితులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వ చనాలు అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధి నిమిత్తం ₹1,16,000 విరాళాన్ని సాత్విక్–సంహితలు రమాదేవి సమక్షంలో దేవస్థాన అధికారు లకు అందజేశారు.

నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు సభ్యురాలు తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఐటీ చైర్మన్ మిర్యాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు కుమార్తె సంహిత, అల్లుడు సాత్విక్‌తో కలిసి మంగళవారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించారు. అమ్మవారి దర్శనా నంతరం వేదపండితులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వ చనాలు అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధి నిమిత్తం ₹1,16,000 విరాళాన్ని సాత్విక్–సంహితలు రమాదేవి సమక్షంలో దేవస్థాన అధికారు లకు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.