విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో జరుగు ఇండస్ట్రియల్ ప్రమోషన్ మీట్ కొరకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించుటకు మూడు రోజులు దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి పలికిన తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మరియు శ్రీకాళహస్తి కి చెందిన ఉన్నం చైతన్య నాయుడు,దుబాయ్ ఎన్ఆర్ఐ వింగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ నందు చేరుకోని ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అక్టోబర్ 22 న డాక్టర్ గుడ్లూరు మయూర్ జన్మదినం సందర్భంగా నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం విదితమే.

దుబాయ్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కి స్వాగతం పలికిన ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్.
విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో జరుగు ఇండస్ట్రియల్ ప్రమోషన్ మీట్ కొరకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించుటకు మూడు రోజులు దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి పలికిన తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎంజిఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మరియు శ్రీకాళహస్తి కి చెందిన ఉన్నం చైతన్య నాయుడు,దుబాయ్ ఎన్ఆర్ఐ వింగ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ నందు చేరుకోని ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అక్టోబర్ 22 న డాక్టర్ గుడ్లూరు మయూర్ జన్మదినం సందర్భంగా నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం విదితమే.

