గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రతిపాదనలో కంప్యూటర్ బోధించేందుకు లెక్చరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎం సీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఈ నెల 20వ తేదీ (గురువారం) 11 గంటలకు స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, P.G. 55% తో పాటు NET/SET, Ph D. ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రతిపాదనలో కంప్యూటర్ బోధించేందుకు లెక్చరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎం సీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఈ నెల 20వ తేదీ (గురువారం) 11 గంటలకు స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, P.G. 55% తో పాటు NET/SET, Ph D. ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

