Friday, 27 March 2026
  • Home  
  • తొండమనాడు ప్రాధమిక పాఠశాలకు మైక్ సెట్ వితరణ
- తిరుపతి

తొండమనాడు ప్రాధమిక పాఠశాలకు మైక్ సెట్ వితరణ

శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు తోట గణేష్ ఆధ్వర్యంలో బలిజసేన అధ్యక్షులు కుప్పాల వెంకటేష్ (డుమ్ము రాయల్ ) జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి మండల పరిధిలో ని తొండమనాడు నందు గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్పీకర్ మైక్ సెట్ తో పాటుగా స్టీల్ గ్లాస్ లను వితరణ చేశారు.పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరిస్తూ భవిష్యత్తులో పాఠశాల అభివృద్దికి దోహదపడతామని హామీ ఇవ్వడం జరిగింది.అలాగే విద్యార్థి ని విద్యార్థులకు జ్యూస్,పండ్లు పంపిని చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,వీర మహిళలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు తోట గణేష్ ఆధ్వర్యంలో బలిజసేన అధ్యక్షులు కుప్పాల వెంకటేష్ (డుమ్ము రాయల్ ) జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి మండల పరిధిలో ని తొండమనాడు నందు గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్పీకర్ మైక్ సెట్ తో పాటుగా స్టీల్ గ్లాస్ లను వితరణ చేశారు.పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరిస్తూ భవిష్యత్తులో పాఠశాల అభివృద్దికి దోహదపడతామని హామీ ఇవ్వడం జరిగింది.అలాగే విద్యార్థి ని విద్యార్థులకు జ్యూస్,పండ్లు పంపిని చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.