Sunday, 7 December 2025
  • Home  
  • తేదీ: 18/10/2025, శనివారం సాయంత్రం ఐదు గంటలకు , తిరుపతి “పాయ్ వైశ్రాయ్,హోటల్ నందు పి.వి.ఎన్. మాధవ్ (బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.
- విశాఖపట్నం

తేదీ: 18/10/2025, శనివారం సాయంత్రం ఐదు గంటలకు , తిరుపతి “పాయ్ వైశ్రాయ్,హోటల్ నందు పి.వి.ఎన్. మాధవ్ (బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) “వెలమ సంక్షేమ సంఘం” తిరుపతి.వారు ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి,సత్కరించడం అయినది. ఈ కార్యక్రమం నకు తిరుపతి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రంగినేని గోపాల్ నాయుడు . అధ్యక్షతన, రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రొంగల గోపి శ్రీనివాస్.,శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు డైరెక్టర్ ,శ్రీ.మొక్కపాటి రమణయ్య నాయుడు గారు , చిత్తూరు జిల్లా బిజెపి కార్యదర్శి, .రమణ బాబు ., వెలమ ఫౌండేషన్ చైర్మన్, ఎం.వి.ఆర్. మూర్తి , మరియు వెలమ సంక్షేమ సంఘం తిరుపతి కార్యదర్శి . కె నాగేశ్వరయ్య గారు, కోశాధికారి .వి మురళి , వేదిక నలంకరించి పలు విషయాలపై వక్తలు వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, సందేశాలను వినిపిస్తూ, ముఖ్యంగా తిరుపతిలో “వెలమ సంక్షేమ ఉచిత యాత్రి నివాస్ భవనం” ఆవశ్యకతను వివరించి, ముఖ్య అతిథి పి.వి.ఎన్. మాధవ్ . దృష్టికి తీసుకురావడం జరిగినది. అందులకు పివిఎన్ మాధవ్ . సానుకూలంగా స్పందించి, భవనమునకు అవసరమైన స్థలాన్ని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి, భవన నిర్మాణానికి కూటమి పెద్దలు మరియు వెలమ ముఖ్య నాయకులు అందరితో చర్చించి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని, చెప్పడమైనది. ఈ సమావేశం ద్వారా తిరుపతిలో వెలమ భవనం నిర్మాణం కొరకు నిర్ణయం తీసుకోవడం అయినది . ⭐త్వరలో పార్టీలకు,ప్రాంతాలకు, వర్గాలకు,అతీతంగా సమావేశం ఏర్పాటు చేసి, భవన నిర్మాణం కొరకు కమిటీ మరియు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడానికి, ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. ఈ సమావేశంలో అందరూ వెలమ సంక్షేమ ,అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేస్తామని, ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ముఖ్య అతిథి ,.పి.వి.ఎన్. మాధవ్ ని అభినందిస్తూ, సత్కరించడం అయినది. జై వెలమ! జై జై వెలమ. వెలమ ఐక్యత వర్ధిల్లాలి.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

“వెలమ సంక్షేమ సంఘం” తిరుపతి.వారు ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి,సత్కరించడం అయినది. ఈ కార్యక్రమం నకు తిరుపతి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రంగినేని గోపాల్ నాయుడు . అధ్యక్షతన, రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రొంగల గోపి శ్రీనివాస్.,శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు డైరెక్టర్ ,శ్రీ.మొక్కపాటి రమణయ్య నాయుడు గారు , చిత్తూరు జిల్లా బిజెపి కార్యదర్శి, .రమణ బాబు ., వెలమ ఫౌండేషన్ చైర్మన్, ఎం.వి.ఆర్. మూర్తి , మరియు వెలమ సంక్షేమ సంఘం తిరుపతి కార్యదర్శి . కె నాగేశ్వరయ్య గారు, కోశాధికారి .వి మురళి , వేదిక నలంకరించి పలు విషయాలపై వక్తలు వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, సందేశాలను వినిపిస్తూ, ముఖ్యంగా తిరుపతిలో “వెలమ సంక్షేమ ఉచిత యాత్రి నివాస్ భవనం” ఆవశ్యకతను వివరించి, ముఖ్య అతిథి పి.వి.ఎన్. మాధవ్ . దృష్టికి తీసుకురావడం జరిగినది. అందులకు
పివిఎన్ మాధవ్ . సానుకూలంగా స్పందించి, భవనమునకు అవసరమైన స్థలాన్ని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి, భవన నిర్మాణానికి కూటమి పెద్దలు మరియు వెలమ ముఖ్య నాయకులు అందరితో చర్చించి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని, చెప్పడమైనది. ఈ సమావేశం ద్వారా తిరుపతిలో వెలమ భవనం నిర్మాణం కొరకు నిర్ణయం తీసుకోవడం అయినది . ⭐త్వరలో పార్టీలకు,ప్రాంతాలకు, వర్గాలకు,అతీతంగా సమావేశం ఏర్పాటు చేసి, భవన నిర్మాణం కొరకు కమిటీ మరియు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడానికి, ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. ఈ సమావేశంలో అందరూ వెలమ సంక్షేమ ,అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేస్తామని, ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ముఖ్య అతిథి ,.పి.వి.ఎన్. మాధవ్ ని అభినందిస్తూ, సత్కరించడం అయినది.
జై వెలమ! జై జై వెలమ.
వెలమ ఐక్యత వర్ధిల్లాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.