Thursday, 5 February 2026
  • Home  
  • తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్*
- నాగర్‌కర్నూల్

తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్*

*తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్* పున్నమి: అక్టోబర్ 17 ప్రతినిధి తెలంగాణ: * విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలన, బోధనా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్ * పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థుల్లో 91 మంది మాత్రమే హాజరని గుర్తించి అసంతృప్తి వ్యక్తం * విద్యార్థుల హాజరు శాతం పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని కలెక్టర్ స్పష్టం * తల్లిదండ్రులతో సమన్వయం చేసుకొని 100% హాజరు సాధించాలంటూ ఉపాధ్యాయులకు ఆదేశాలు * ఫేషియల్ అటెండెన్స్ విధానం సక్రమంగా అమలు అవుతుందో లేదో వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ * విద్యార్థుల కోసం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలంటూ వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు * పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచన * ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపు * గణితంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచన * ప్రతి వారం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేయాలంటూ సూచించిన కలెక్టర్ * బోధనను మరింత ప్రాక్టికల్‌గా, ఆసక్తికరంగా మార్చాలని ఉపాధ్యాయులకు సూచన * దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశం * పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రత, క్రమశిక్షణ, నిర్వహణపై సూచనలు ఇచ్చిన కలెక్టర్ * కలెక్టర్ వెంట మండల తహసిల్దార్ జాకిర్ ఆలీ, ప్రధానోపాధ్యాయుడు శోభన్ బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

*తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్*

పున్నమి: అక్టోబర్ 17 ప్రతినిధి తెలంగాణ:

* విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలన, బోధనా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్
* పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థుల్లో 91 మంది మాత్రమే హాజరని గుర్తించి అసంతృప్తి వ్యక్తం
* విద్యార్థుల హాజరు శాతం పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని కలెక్టర్ స్పష్టం
* తల్లిదండ్రులతో సమన్వయం చేసుకొని 100% హాజరు సాధించాలంటూ ఉపాధ్యాయులకు ఆదేశాలు
* ఫేషియల్ అటెండెన్స్ విధానం సక్రమంగా అమలు అవుతుందో లేదో వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
* విద్యార్థుల కోసం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలంటూ వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు
* పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచన
* ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపు
* గణితంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచన
* ప్రతి వారం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేయాలంటూ సూచించిన కలెక్టర్
* బోధనను మరింత ప్రాక్టికల్‌గా, ఆసక్తికరంగా మార్చాలని ఉపాధ్యాయులకు సూచన
* దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశం
* పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రత, క్రమశిక్షణ, నిర్వహణపై సూచనలు ఇచ్చిన కలెక్టర్
* కలెక్టర్ వెంట మండల తహసిల్దార్ జాకిర్ ఆలీ, ప్రధానోపాధ్యాయుడు శోభన్ బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.