Thursday, 5 February 2026
  • Home  
  • తుఫాన్ బాధిత అగ్నికులక్షత్రియ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు
- ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బాధిత అగ్నికులక్షత్రియ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

మొంథా తుపాను కారణంగా నష్టపోయిన అగ్నికుల క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించార ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, డిసి చైర్మన్ బొర్ర కాశీ గారు చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

మొంథా తుపాను కారణంగా నష్టపోయిన అగ్నికుల క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించార
ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, డిసి చైర్మన్ బొర్ర కాశీ గారు చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.