Friday, 6 February 2026
  • Home  
  • తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం – ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ప్రభుత్వం ప్రకటించింది
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం – ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ప్రభుత్వం ప్రకటించింది

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బాధితుడికి రూ.1000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.3000 వరకు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో అందజేయబడుతుంది. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందిస్తూ చర్యలు వేగవంతం చేసింది.

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బాధితుడికి రూ.1000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.3000 వరకు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నగదు సాయం పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో అందజేయబడుతుంది. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందిస్తూ చర్యలు వేగవంతం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.