తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్ ను గురువారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్, విశ్వాసులు పింటో, గ్రేస్ పింటో, రంగరాజు, చార్లెస్ జాకబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాపులను రక్షించడానికి క్రీస్తు భూమిపై జన్మించారని, ఆయన చూపిన మార్గంలో విశ్వాసులు పయనించాలని సూచించారు. వేలాది మంది విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో నూతన కల్వరి టెంపుల్ ప్రారంభం
తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్ ను గురువారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్, విశ్వాసులు పింటో, గ్రేస్ పింటో, రంగరాజు, చార్లెస్ జాకబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాపులను రక్షించడానికి క్రీస్తు భూమిపై జన్మించారని, ఆయన చూపిన మార్గంలో విశ్వాసులు పయనించాలని సూచించారు. వేలాది మంది విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

