ప్రకాశం డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి By Sarvepalli Koteswara Rao - June 1, 2020 0 91 FacebookTwitterPinterestWhatsApp ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఫ్లై ఓవర్ పై బైక్ పై వెళుతూ డివైడర్ ను ఢీ కొని నలావత్ గణేష్ నాయక్ 26(సం) యువకుడు మృతి.