స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన 69వ APSGF టెన్నిస్ టోర్నమెంట్ లో సాయి నగర్ ప్రైవేటు స్కూల్ 10వ తరగతి విద్యార్థిని జోషి ప్రియా రెడ్డి అత్యుత్తమ నైపుణ్యం కనబరచి, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసింది. జాతీయస్థాయిలో సైతం గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

టెన్నిస్ లో మెరిసిన జోషి ప్రియ రెడ్డి
స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన 69వ APSGF టెన్నిస్ టోర్నమెంట్ లో సాయి నగర్ ప్రైవేటు స్కూల్ 10వ తరగతి విద్యార్థిని జోషి ప్రియా రెడ్డి అత్యుత్తమ నైపుణ్యం కనబరచి, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసింది. జాతీయస్థాయిలో సైతం గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

