Friday, 6 February 2026
  • Home  
  • టెన్నిస్ లో మెరిసిన జోషి ప్రియ రెడ్డి
- E-పేపర్

టెన్నిస్ లో మెరిసిన జోషి ప్రియ రెడ్డి

స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన 69వ APSGF టెన్నిస్ టోర్నమెంట్ లో సాయి నగర్ ప్రైవేటు స్కూల్ 10వ తరగతి విద్యార్థిని జోషి ప్రియా రెడ్డి అత్యుత్తమ నైపుణ్యం కనబరచి, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసింది. జాతీయస్థాయిలో సైతం గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన 69వ APSGF టెన్నిస్ టోర్నమెంట్ లో సాయి నగర్ ప్రైవేటు స్కూల్ 10వ తరగతి విద్యార్థిని జోషి ప్రియా రెడ్డి అత్యుత్తమ నైపుణ్యం కనబరచి, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసింది. జాతీయస్థాయిలో సైతం గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.