జిమ్ సెంటర్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
ఆదిభట్ల మున్సిపాలిటీ*
పున్నమి న్యూస్ ప్రతినిధి :
23 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
పరిధిలోని టిసిఎస్ పక్కన నిర్వాకులు నిఖిల్ రెడ్డి, మార్టిన్ లాతర్ రాజు ఆహ్వానం మేరకు one7 Revibe జిమ్ ఫిట్నెస్ సెంటర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన అదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ *మర్రి నిరంజన్ రెడ్డి* , ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె రజినీకాంత్ గౌడ్, కోరే జంగయ్య, భూపతి గళ్ళ రాజు, మర్రి నవీన్ రెడ్డి, జమ్మ రాజు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



