* *జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* *ఉప-సర్పంచ్* *నుకం రాజు** *
ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*
పున్నమి న్యూస్ ప్రతినిధి:
26 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం *ఆరుట్ల గ్రామంలో గణతంత్ర దినోత్సవం* సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ పాఠశాలలో మరియు యువజన సంఘాల సభ్యులు పలు కాలనీలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన *జాతీయ జెండా* ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని *జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* ఉప-సర్పంచ్ *నుకం రాజు * వార్డ్ సభ్యులు పంది శేఖర్, కొండిగారి శ్రావణ్, అనంగళ్ల జగన్నాథం, మంకు మమత – వినోద్, మంద మాధవి – మోహన్ రెడ్డి, *పునం రాము*, రావుల జంగయ్య, మానిపాటి భాను ప్రసాద్, మాడ్గుల బాలమణి -కృష్ణ గౌడ్, మొర్రి పద్మ – ఐలయ్య, M.D ఇమ్రాన్, లాలగారి మనమ్మ, సాతిరి సత్యం , ఈ సందర్భంగా నూతన పాలకవర్గం గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు!



