అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణంలోని ఊరి చివరలో ఉన్న జమ్ములమ్మ ఆలయంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని సామాగ్రిని దోచుకెళ్లడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

- జోగులాంబ గద్వాల
జమ్ములమ్మ ఆలయంలో చోరీ
అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణంలోని ఊరి చివరలో ఉన్న జమ్ములమ్మ ఆలయంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని సామాగ్రిని దోచుకెళ్లడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

